మెదక్ అడిషనల్ కలెక్టర్‌పై మరో కేసు

by  |
మెదక్ అడిషనల్ కలెక్టర్‌పై మరో కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్‌పై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఇటీవల రూ.1.20కోట్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు… తాజాగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో భారీగా ఆస్తులను గుర్తించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఏసీబీ స్పీడ్ పెంచింది.



Next Story

Most Viewed