- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా నాలుగో ఠాణాలో తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర నుంచి తీన్మార్ మల్లన్న రూ.5 లక్షలు, నిజామాబాద్ కు చెందిన ఉప్పు సంతోష్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారంటూ ఓ కల్లు దుకాణం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంతోష్ ను ఏ1గా, మల్లన్నగా ఏ2గా చేర్చారు. ప్రస్తుతం మల్లన్న జైల్లో ఉండటంతో.. సంతోష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మల్లన్న కోసం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశముంది.
- Tags
- case
Next Story