- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లోని మురైన్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 20 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఈ ఘటనను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాంతో మురైన్ కలెక్టర్, ఎస్పీ తొలగింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Next Story