- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఏడుగురిని బలిగొన్న కల్తీ మద్యం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లోని మురైన్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 20 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ ఘటనను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాంతో మురైన్ కలెక్టర్, ఎస్పీ తొలగింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లోని మురైన్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 20 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఈ ఘటనను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాంతో మురైన్ కలెక్టర్, ఎస్పీ తొలగింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Next Story






