- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముషీరాబాద్లో మరో 68 కేసులు
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాచుతోంది. శనివారం ఒక్క రోజే 68 మందికి కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలో ఇప్పటివరకు 1,345 మందికి కరోనా సోకగా.. వీరిలో39 మంది మృతి చెందారు. మరో 510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాచుతోంది. శనివారం ఒక్క రోజే 68 మందికి కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలో ఇప్పటివరకు 1,345 మందికి కరోనా సోకగా.. వీరిలో39 మంది మృతి చెందారు. మరో 510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






