- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కారు జోరు కొనసాగుతుందని..మరో 20 ఏళ్ల పాటు కారు అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 25 లో రూ. 30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల నిధులను పార్టీలకతీతంగా కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, అవార్డుల కౌన్సిలర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు
Next Story