- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. ఎకరం వ్యవసాయ భూమిలోపు రైతులకు సోమవారం పెట్టుబడి సాయాన్ని జమ చేయగా… మంగళవారం రెండెకరాలలోపు రైతులకు జమ చేశారు. మంగళవారం 14,69,039 మంది రైతులకు రూ. 1125,31,10,168లను వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 14.69 లక్షల మంది రైతులకు రూ. 1125 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 30.73 లక్షల మంది రైతులకు రూ. 1619.42 కోట్లు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Next Story