- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:ప్రారంభంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ లేదా డిసెంబర్లో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. భారీ సుదర్శనయాగం చేసి యాదాద్రిని ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి పునఃప్రారంభానికి రావాలని ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించగా ఆయన ప్రశంసించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Next Story