- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీపై అనర్హత వేటు వేయాలంటూ అన్న వైఎస్సార్సీపీ అధినేత భాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అక్రమంగా తమ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకుంటోందంటూ ఆయన ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్లో తమ పార్టీ పేరును వినియోగించుకోకుండా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలివ్వాలని ఈ పిటిషన్లో భాషా కోరారు. కాగా, దీనిపై గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story