- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్ : ఈ అత్యాధునిక ప్రపంచంలో ఓ వైపు అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపుతున్నా.. కొందరు మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. ఇటీవల కరోనా దేవత అంటూ ఓ ఊరి ప్రజలు పూజలు చేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని బోటి తండాలో కరోనా కేసులు పెరుగుతుండగా తండాకు అరిష్టం వచ్చిందని, కీడు సోకిందని సోమవారం గ్రామంలో గిరిజనులు జంతువులను బలిచ్చారు. గిరిజనులు వారి కులదైవాలకు మొక్కులు చెల్లిస్తే కరోనా తగ్గుముఖం పడుతుందని, తండా మధ్యలో వేప ఆకులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు పెట్టి పూజలు నిర్వహించారు.
Next Story