- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ జగన్కు ఊరట.. సీబీఐ పిటిషన్ డిస్మిస్
by Vemula.Srinu Prasad |
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy)కి ఊరట లభించింది. లండన్ పర్యటన(London)పై సీబీఐ(CBI) దాఖలు చేసిన పిటిషన్(Pittion)ను కోర్టు డిస్మిస్(Court Dismiss) చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు ఈ నెల 11న లండన్ వెళ్లారు. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘించారని, అలాగే తన సొంత ఫోన్ నంబర్ను వెల్లడించలేదని సీబీఐ పిటిషన్ చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్కి కాల్ చేసినా నెంబర్ పని చేయలేదని పిటిషన్లో తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. అయితే ఈ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
Next Story






