- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Ys Vivekananda Reddy Murder Case: పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం
Ys Vivekananda Reddy Murder Case: పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: పులివెందుల కోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. అయితే అసలు నేరస్తులను వదిలివేసి అమాయకులను అరెస్ట్ చేశారని ఆయన భార్య తులసమ్మ ఆరోపించారు. అసలు నేరస్తులను కూడా అరెస్ట్ చేయాలని ఫిబ్రవరి 21న పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తుపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. 9 నెలల తర్వాత ఇవాళ పులివెందుల కోర్టు తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వివేకా కుటుంబీకులే ఆయనను హత్య చేశారని కోర్టుకు తులసమ్మ తెలిపారు. వివేకా హత్యలో మరో ఆరుగురుకి కూడా సంబంధాలున్నాయని.. వారినీ విచారించాలని కోరారు. తన భర్త శివ శంకర్ రెడ్డిని ఇరికించారని తులసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE
Next Story