- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > Kadapa: కరడుగట్టిన ఇద్దరు దొంగల అరెస్టు.. వీరిపై కేసులెన్నో తెలిస్తే షాకే
Kadapa: కరడుగట్టిన ఇద్దరు దొంగల అరెస్టు.. వీరిపై కేసులెన్నో తెలిస్తే షాకే
by Disha Web Desk 16 |
X
దిశ,కడప: వైయస్సార్, మైదుకూరు రూరల్ పరిధిలో ఇద్దరు కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.10.05 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 చోరీ కేసులున్నాయి. వై.ఎస్.ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో రెండు, తెలంగాణలో 4 కేసులు ఉన్నాయని ఎస్పీ అంబురాజన్ తెలిపారు.
Next Story