- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
by Disha Web Desk 16 |
X
దిశ,కడప: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఈ రోజు కాలేజీకి వెళ్లలేదు. హాస్టల్లో ఉన్న కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి విద్యార్థినులు కళాశాల డైరెక్టర్, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని తమ బంధువుల అబ్బాయిని ఇష్టపడ్డారని.. ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని తమకు సమాచారం తెలిసిందని కాలేజీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు.
Next Story