- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన.. వైసీపీ కీలక పిలుపు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతోంది....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో యూరియా(Urea) కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress Party) పోరాటానికి దిగుతోంది. సెప్టెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు త్వరలోనే యూరియా దిగుమతి అవుతోందని నాయకులు చెబుతున్నారు. ఈలోపే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే వ్యూహంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరసనకు పిలుపునిచ్చిందని తెలుస్తోంది.
Next Story






