కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన వైయస్ జగన్

by Thanuru Gopichand |

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన వైయస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాల వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story