ప్లాష్.. ప్లాష్.. నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం..

by Disha Web Desk 12 |
ప్లాష్.. ప్లాష్.. నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు స్థానిక సంస్థలకు జరిగిన (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో వైసీపీ విజయం కేతనం ఎగుర వేసింది. శ్రీకాకుళం నుంచి నర్తు రామారావు, ప.గో జిల్లా నుంచి వంకా రవీంద్ర, ప.గో జిల్లా కరువు శ్రీనివాస్, కర్నూల్ నుండి డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు విజయం సాధించారు. కాగా ఈ నెల 13 న పోలింగ్ నిర్వహించిన నాలుగు స్థానిక సంస్థల స్థానాల్లోను వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాగా ఇప్పటికే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.


Next Story