- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘నా కల’ పేరుతో ఎన్నికల ప్రచారం.. జై జగన్ నినాదంతో దద్దరిల్లుతున్న ‘సిద్ధం’ సభ
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ కొనసాగుతోంది. ఈ సభకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ర్యాంపుపై నడుస్తూ ప్రజలకు సీఎం జగన్ అభివాదం తెలిపారు. మరోవైపు ఈ సభకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పోటెత్తారు. సీఎం .. సీఎం అంటూ చేసిన నినాదాలతో సభ దద్దరిల్లుతోంది. మరికాసేపట్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఏం విమర్శలు చేస్తారనేది చర్చనీయంశంగా మారింది.
Next Story