- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరేందుకు సిద్ధమైన MLA
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖరారు చేసుకున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించడంతో తన సత్తా ఏంటో వైసీపీకి చూపించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ షాక్ ఇవ్వాలంటే జనసేనలో చేరడమే సరైన నిర్ణయమని భావించి మంతనాలు పూర్తి చేశారు. రెండ్రోజుల్లో ఆయన జనసేనలో చేరుతారని సమాచారం.
Next Story