- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: జగన్ పర్యటన నేపథ్యంలో మహిళల నిరసన
by Thanuru Gopichand |
పొగారు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు ఈ రోజు మాజీ సీఎం జగన్వస్తున్న నేపథ్యంలో పొదిలిలో మహిళలు నిరసనకు దిగారు

X
దిశ, డైనమిక్ బ్యూరో : పొగారు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు ఈ రోజు మాజీ సీఎం జగన్వస్తున్న నేపథ్యంలో పొదిలిలో (Podili) మహిళలు నిరసనకు (Protest)దిగారు. మహిళలను కించపరిచిన వారిని జగన్సమర్ధించారంటూ నల్లబె లూన్లతో తమ బస్టాండు వద్ద తమ నిరసన తెలియజేశారు. జగన్క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పొదిలి పర్యటన కోసం బయల్దేరారు. మరికాసేపట్లో అక్కడి పొగాకో బోర్డును సందర్శించి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
Next Story






