- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలో నేడు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను నడిరోడ్డు మీదనే కత్తితో గొంతుకోసి చంపాడు ఆమె భర్త. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతికి ఆమె భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఆమెపై కోపం పెంచుకున్న భర్త, నేడు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్ద నడిరోడ్డుపైనే ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






