కాకినాడ కలెక్టరేట్‌లో కలకలం.. పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

by srinivas |   ( Updated:2025-02-17 11:45:24.0  )
కాకినాడ కలెక్టరేట్‌లో కలకలం.. పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ,కాకినాడ: కాకినాడ ప్రెజర్ పేటకు చెందిన మహిళ మందపల్లి శ్రీదేవి సోమవారం కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తన స్థలానికి సంబంధించి కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు



Next Story

Most Viewed