- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
కలియుగ వైకుంఠ దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

X
దిశ,వెబ్డెస్క్: కలియుగ వైకుంఠ దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) స్వామి వారిని 70,353 భక్తులు దర్శించుకున్నారు. 25,636 తలనీలాలు సమర్పించారు. స్వామి వారి రూ.3.65 కోట్ల హుండీ ఆదాయం(Hundi Income) సమకూరిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






