- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > పశ్చిమగోదావరి > Palakollu: టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ నిమ్మల వినూత్న నిరసన
Palakollu: టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ నిమ్మల వినూత్న నిరసన
by Disha Web Desk 16 |
X
దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విన్నూత్న నిరసనకు దిగారు. పాలకొట్లు టిడ్కో గృహ సముదాయం వద్ద ఉంటూ లబ్ధిదారుల సమస్యలపై గళమెత్తారు. నిద్ర, స్నానం వంటివి చేస్తూ నిరనన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను 90 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పది శాతం పనులు కూడా చేయలేకపోయారని విమర్శించారు.
లబ్దిదారులు అద్దెలు నిమిత్తం వేలాది రూపాయిలు చెల్లించి అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు బిక్షాటన చేసుకొనే పరిస్థితికి సీఎం జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ఉచితంగా ఇస్తామని చెప్పి లబ్ధిదారులను మోసం చేశారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story