- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > పశ్చిమగోదావరి > Road Accident: బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి
Road Accident: బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు అమలాపురం వెళ్తుండగా వారిని మృత్యువు కబళించింది. మృతులు కండ్రిగ, ముక్కామలకు చెందిన నాగేంద్ర, రాజేశ్గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story