- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరుగుతున్న గోదావరి.. అలర్ట్ ప్రకటించిన కలెక్టర్
by Vemula.Srinu Prasad |
ఏలూరు జిల్లాలో గోదావరి మళ్ళీ పెరుగుతోంది..

X
దిశ ప్రతినిధి, ఏలూరు: గోదావరి(Godavari) మళ్ళీ పెరుగుతోంది. గత నాలుగు రోజుల క్రితం ఉధృతంగా ప్రవహించు తగ్గుముఖం పట్టిన గోదావరి.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు(హెవీ Rains) తిరిగి పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు 28 అడుగులకు చేరుకుంది. ఈ నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నదిలో ప్రవాహం 6 లక్షల క్యూసెక్కుల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అధికార యంత్రాంగం,ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ప్రజలు ఎవ్వరు నదిలోకి వెళ్లవద్దని..ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దని కలెక్టర్ సూచించారు.
Next Story






