- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Eluru: కరోనాతో వృద్ధుడు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ ,కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లిలో వృద్ధుడు కోవిడ్ బారినపడి మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వృద్ధుడికి వైద్య పరీక్షలు నిర్వహించాగా కోవిడ్ లక్షణాలు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా పరిస్థితి విషమించడంతో వృద్ధుడు మృతి చెందారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చినా ప్రస్తుతం హోమ్ ఐషోలేషన్లో ఉండాలని సూచించారు. చాలాకాలం తర్వాత కుక్కునూరు మండలంలో కోవిడ్ మహమ్మారికి ఒకరు బలికావడంతో మళ్ళీ ప్రజల్లో భయాందోళన నెలకొంది.
Next Story