- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇంట్లో పెళ్లి...హాజరైన చంద్రబాబు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నేత,పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ వివాహ రిసెప్షన్కు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులు విక్రమ్ -లోహితను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్కు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Next Story






