- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇంట్లో పెళ్లి...హాజరైన చంద్రబాబు
by Disha Web Desk 21 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నేత,పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ వివాహ రిసెప్షన్కు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులు విక్రమ్ -లోహితను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్కు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Next Story