- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Earthquake: ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
by Disha Web Desk 16 |
X
దిశ, ఉత్తరాంధ్ర: ఉమ్మడి విజయనగరం జిల్లాలో భూకంపం సంభవించింది. సాలూరు, బొబ్బిలిలో భూమి స్వల్పంగా కంపించింది. అంతేకాదు భారీ శబ్ధంతో భూమి ఆదరిందింది. దీంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 4.5గా నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. భూకంపం దాటికి ఇళ్లలో ఉన్న సామాన్లు అన్నీ కూడా కిందపడ్డాయి. పలుచోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు స్థానికులు చెప్పారు.
Next Story