Manyam: గోడ కూలి ఇద్దరు గిరిజనుల మృతి

by Disha Web Desk 16 |
Manyam: గోడ కూలి ఇద్దరు గిరిజనుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సర్వపాడులో విషాదం నెలకొంది. గోడ కూలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పాడుబడ్డ ఇంటిని కూల్చుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు శంకర్ రావు, మాణిక్యమ్మగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story