- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TDP: పేటీఎం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవండి
by Disha Web Desk 16 |
X
దిశ, నర్సీపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉత్తరవాహిని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కోటి రూపాయలతో 80 శాతానికి పైగా కళ్యాణ మండపం పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అయితే వైసీపీ వచ్చి నాలుగేళ్లు అవుతున్నా పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పూర్తి కాని కల్యాణ మండపం వద్ద సెల్ఫీ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికైనా పేటియం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.
Next Story