- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Visakha: చెరువులో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
by Disha Web Desk 16 |
X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతయ్యారు. నరవ, ఎల్జీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు.. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డి.అఖిల్ (17), రాజేష్ (17)గా పోలీసులు గుర్తించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story