కిడ్నీ మార్పిడి కేసు.. కీలక నిందితురాలు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-26 15:01:04  IST  )

విశాఖలో కిడ్ని మార్పిడి కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు..

కిడ్నీ మార్పిడి కేసు.. కీలక నిందితురాలు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakhapatnam)లో కిడ్ని మార్పిడి కేసు(Kidney transplant case) ఎంత సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు(main accused) జ్యోతి శివశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిపై ఇప్పటి వరకూ పలు పోలీస్ స్టేషన్‌లో 33 కేసులు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి పేరుతో చాలా మందిని జ్యోతి శివశ్రీ మోసం చేసింది. శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు జ్యోతి శివశ్రీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు డీసీపీ మణికంఠ తెలిపారు.

Next Story