- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Visakha: చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు: Minister Rajini
by Disha Web Desk 16 |
X
దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీని, చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి విడదల రజని అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబాగా చంద్రబాబు మారినట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రాలకు ఓట్లు రాలవని తెలుసుకోవాలని హితవు పలికారు. గెలిచే అవకాశం లేదన్న ప్రస్టేషన్లో ఉన్నారని, ప్రజల్లో ఏ పార్టీకి ఎంత విశ్వాసం ఉందో మరోసారి రుజువు కాబోతుందన్నారు. చంద్రబాబు నాయుడు మంత్రాలు చదవాలని ప్రజలకు చెప్తుంటే నవ్వొస్తుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తుంటే మహిళలు నవ్వుకుంటున్నారని మంత్రి రజిని విమర్శించారు.
Next Story