నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

by Thanuru Gopichand |

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
X

అల్లూరి జిల్లా ఉప్పడిగూరులో విషాదం

దిశ, డైనమిక్ బ్యూరో : నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఉప్పడిగూరులో ఈ విషాద ఘటన ఇవాళ చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు లిఖిత్, హర్షవర్ధన్ నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Next Story