- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: రెండు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
విశాఖ వెళ్లే రెండు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను తీవ్రత రాష్ట్రంపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ(Air India airline) అప్రమత్తమైంది. విశాఖ వెళ్లే రెండు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు. విజయవాడ-విశాఖ, బెంళగూరు- విశాఖ విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈదురు గాలులు వీస్తుండటంతో విమాన ల్యాండింగ్కు ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు సర్వీసులను రద్ద చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. దీంతో ప్రయాణికుల్లో నిరాశ ఏర్పడింది.
Next Story






