- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. కాన్వాయ్ వద్ద సీపీఎం నేతల ఆందోళన..
by Disha Web Desk 20 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెనుకబడి అభివృద్ధికి నోచుకోని మార్కాపురంని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానం వద్ద జరిగే బహిరంగ సభలో మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Next Story