- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీపీఎస్సీ స్కీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక మార్పు
ఏపీపీఎస్సీ స్కీనింగ్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ(Appasc)లో స్కీనింగ్ పరీక్ష(Skinning test) నిర్వహణకు అనుసరించే విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ పరీక్ష స్కీనింగ్ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ప్రత్యక్షంగా జరిగే ఉద్యోగ నియామకాల్లో 25 వేల మంది అభ్యర్థులు దాటినప్పుడు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణను అనుసరించారు. అయితే ఇప్పుడు ఈ విధానానికి రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






