Breaking: 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం

by Vemula.Srinu Prasad |

13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది..

Breaking: 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను నియమించింది. తెలుగుదేశం పార్టీకి 10, జనసేనకు 2, బీజేపీకి 1 చైర్మన్ స్థానాలను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారీగా గ్రంథాలయాలకు చైర్మన్లు వీర్లే

శ్రీకాకుళం- పి.విఠల్ రావు (టీడీపీ)

విజయనగరం- డి.రామకృష్ణ (టీడీపీ)

విశాఖపట్నం-వి.సతీష్ కుమార్ (జనసేన)

తూర్పుగోదావరి- బి.ఈశ్వర్ రాజు వర్మ(టీడీపీ)

పశ్చిమ గోదావరి- జె.నాగరాజు (జనసేన)

కృష్ణా-ఎంఎస్ బేగ్ (టీడీపీ)

గుంటూరు-వందనాదేవి (టీడీపీ)

ప్రకాశం-ఎమ్.సుచిత్ర (టీడీపీ)

నెల్లూరు-శాంతకుమారి (టీడీపీ)

చిత్తూరు-ఆర్.గురవారెడ్డి (టీడీపీ)

కడప-డి.భాను ప్రకాశ్ (బీజేపీ)

కర్నూలు- టి.నాగేంద్ర (టీడీపీ)

అనంతపురం-వి.వెంకట్ (టీడీపీ)

Next Story