- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్టర్లకు గుడ్ న్యూస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
పాస్టర్లకు ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది.....

X
దిశ, వెబ్ డెస్క్: పాస్టర్ల(Pastors)కు ప్రభుత్వం క్రిస్మస్ కానుక(Christmas Gift)ను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది. 24వ తేదీ సాయంత్రంలోపు గౌరవ వేతనాలు చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు బుధవారం విడుదల చేశారు. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.50.50,80,000ను రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల ఖాతాలో జమ చేసింది. దీంతో ఒక్కో పాస్టర్కు నెలకు రూ.5,000 చొప్పున ఒకొక్కరికి 12 నెలల మొత్తం రూ.60 వేలు అందించింది.
Next Story






