- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
by Dishafeatures2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్ మాధవ్ను ఎంపిక చేసింది. అయితే మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. మార్చి 16న ఫలితాలు వెల్లకానున్నాయి.
Next Story