- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్ మాధవ్ను ఎంపిక చేసింది. అయితే మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. మార్చి 16న ఫలితాలు వెల్లకానున్నాయి.
Next Story






