- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
by Naga Rani Yarlagadda |
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమయింది.

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమయింది. ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై, రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై చర్చిస్తున్నారు.
Next Story






