- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డంతా గుంతలే.. ప్రయాణమంతా భయమే
by Taduka Kalyani |
రాయపోల్ మండల కేంద్రం నుంచి కొత్తపల్లి మీదుగా రాంసాగర్ వరకు ఉన్న బీటీ రహదారి గుంతలమయంగా మారింది.

X
దిశ,రాయపోల్: రాయపోల్ మండల కేంద్రం నుంచి కొత్తపల్లి మీదుగా రాంసాగర్ వరకు ఉన్న బీటీ రహదారి గుంతలమయంగా మారింది. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి వాటి లోతు తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story






