- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్పై దాడి.. వైసీపీ వాళ్లు కాపు కాశారని ఎమ్మెల్యే ఆరోపణలు
by Vemula.Srinu Prasad |
సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ నాగమల్లేశ్వరరావు(NagamalleswaraRao)పై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(TDP MLA Dhulipalla Narendra) సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో వైసీపీ(Ycp) వాళ్లు దారి కాపు కాశారని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే విమర్శలు చేశారని థూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
Next Story






