- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎచ్చెర్ల బీజేపీలో కలకలం.. అభ్యర్థిపై అసమ్మతి వర్గం ఆగ్రహం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్ రావును ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అసమ్మతి బయటపడింది. ఈశ్వర్ రావు అభ్యర్థిత్వాన్ని అసమ్మతి వర్గం వ్యతిరేకిస్తోంది. అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. లేదంటే సహకరించేది లేదని తెగేసి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఈశ్వర్ రావు ఓటమి ఖాయమంటూ హెచ్చరించారు. ఈశ్వర్ రావు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా తాము సహకరిస్తామని, లేదంటే బీజేపీకి ఓటు వేయమని చెబుతున్నారు. ఈశ్వర్ రావు అభ్యర్థిత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమని హెచ్చరించారు.
Read More..
Next Story