- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 65 మంది ప్రయాణికులకు..!
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 65 మంది ప్రయాణికులకు..!
నెల్లూరు జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో ఘోర ప్రమాదం తప్పింది. రెండు ఆర్టీసీ బస్సులు(Rtc Buses) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో రెండు బస్సుల్లో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటిగాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపరిపీల్చుకున్నారు. ఈ ఘటన రావూరు- చిట్వేలు ఘాట్ రోడ్డు జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బస్సులను రోడ్డు నుంచి పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






