- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: ఇంటి గోడ విషయంలో రెచ్చిపోయిన సర్పంచ్.. 50 మందితో దాడి
Nellore: ఇంటి గోడ విషయంలో రెచ్చిపోయిన సర్పంచ్.. 50 మందితో దాడి
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గాలిపాళెంలో ఉద్రక్తత చోటు చేసుకుంది.ఇంటి ఆవరణ గోడ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు అన్నదమ్ములపై గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇద్దరు సోదరులు గోడ నిర్మించుకుంటున్నారు. అయితే అనుమతి లేదంటూ 50 మంది అనుచరులతో వెళ్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యం చేశారు. ఇద్దరు సోదరుల కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు గాలిపాళెంలో భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించారు. మళ్లీ ఎలాంటి గొడవలు చెలరేగకుండా భారీ బందో బస్తు చర్యలు చేపట్టారు.
Next Story