Ap News: ఇండోనేషియా నౌకలో గ్యాక్ లీక్.. ఇద్దరు మృతి

by Disha Web Desk 16 |
Ap News: ఇండోనేషియా నౌకలో గ్యాక్ లీక్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో ప్రమాదం జరిగింది. ఇండోనేషియాకు చెందిన నౌకలో గ్యాస్ లీక్ అయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు. నౌకలోని ట్యాంకర్‌లో క్లీనింగ్ వర్క్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఖదీర్, ప్రశాంత్‌గా తోటి సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఖదీర్, ప్రశాంత్ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోర్టు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు ఖదీర్, ప్రశాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More..

Political:ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి సాక్షం ఇదే..టీడీపీ కీలక నేత!

Next Story

Most Viewed