- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్టీఆర్ సేవలను పార్టీకి వినియోగించుకుంటాం.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడంపై ఏపీ రాజకీయాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని, ఆయన సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పారు. చంద్రబాబుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఫ్యామిలీ పార్టీలకు దూరమని అధిష్థానమే చెప్పిందని వివరించారు. రాజకీయాలకు కొంతమందే చేయరని, అందరూ చేస్తారని అన్నారు. అందరూ సినిమా యాక్టర్లేనని, యాక్టర్లు కానివారు ఎవరని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Also Read : NTR - అమిత్ షా భేటీకి అసలు కారణం ఇది.. కిషన్ రెడ్డి క్లారిటీ
Next Story