Breaking News : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసుల మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-01-20 10:08:45  IST  )

ఏపీ(AP)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.

Breaking News : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి(Tirupati)లోని రేణిగుంట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో సంగారెడ్డి (Hyderabad) కి చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంగారెడ్డికి చెందిన సందీప్, అంజలీదేవి దంపతులు తిరుపతి నుంచి వస్తుండగా.. రేణిగుంట సమీపంలోని కుక్కలదొడ్డి వద్ద వీరి కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story