- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆరబోయిన ధాన్యం కారణంగా కారు బోల్తాపడింది. కారు వేగంలో ఉండటంతో కారు ఎగిరిపడగా

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆరబోయిన ధాన్యం కారణంగా కారు బోల్తాపడింది. కారు వేగంలో ఉండటంతో కారు ఎగిరిపడగా అందులో ప్రయాణిస్తున్న బొప్పన నాగమణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Read More..
Next Story






